కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం లో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఇండియన్ నేవీలో పని చేయవలసి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా మరియు పురుష అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు కాబట్టి అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 16 ఆగస్టు 2024 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగాలు వివరాలు:: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ విభాగం లో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 18 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్ఎస్సి ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్యార్హతలు :: ఈ నోటిఫికేషన్ లోనికి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉద్యోగాలను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, బీసీఏ, బీఎస్సీ, బిఈ, బిటెక్, ఎం ఇ, ఎంటెక్, ఎంసీఏ, ఎం ఎస్ సి ఇలా ఉద్యోగాలు అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పాసై ఉండాలి.
ఎంపిక విధానము :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్షలు ఇస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
దరఖాస్తు విధానము :: ఆసక్తి మరియు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పురుష మరియు మహిళా అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే ఇండియన్ నేవీ యొక్క అధికారిక వెబ్సైట్ joinindiannavy.gov.in అని అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీల వివరాలు :: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యేది 02 ఆగస్టు 2024, దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2024